కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
యువభేరిని విజయవంతం చేద్దాం
15 Feb 2017 6:28 PM
బొల్లాపల్లి : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో నిర్వహించనున్న యువభేరి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, పార్టీ కార్యకర్తలు అభిమాలు పాల్గొని కార్యక్రమాన్ని వియవంతం చేయాలని మండల వైయస్సార్ యూత్ కన్వీనర్ మట్టి రాజయ్య మంగళవారం పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా వైయస్సార్ సీపీ అధినేత జగనన్న పిలుపు మేరకు విద్యార్థులు, మేధావులు, యువకులు హాజరు కావాలని కోరారు.