మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మహిళా మంత్రులకు చలనం లేదా..!
25 Jul 2015 4:55 PM
హైదరాబాద్ : గుంటూరు నాగార్జున విశ్వ విద్యాలయంలో ర్యాగింగ్ కారణంగా ఒక
విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న ఘటనపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం
అద్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. ఈ
మరణంపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరగాలని ఆమె అన్నారు. .
హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఇంతటి ఘోరం జరిగినా కనీసం మహిళా మంత్రుల్లో ఏమాత్రం స్పందన లేదని ఆమె
మండిపడ్డారు. ఈ మహిళా మంత్రలు గాడిదలు కాస్తున్నారా అని ఆమె
నిలదీశారు. ఈ కేసును నీరుగార్చేందుకు పెద్ద స్థాయిలో ప్రయత్నాలు
జరుగుతున్నాయని ఆమె అన్నారు.