ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
లారీల సమ్మెతో నిలిచిపోయిన రవాణా
05 Apr 2017 3:26 PM
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లారీ యూనియన్లు సమ్మెలో ఉన్నాయని, దీంతో ఆహారధాన్యాల రవాణా నిలిచిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాజ్యసభలో ఆయన లారీ యూనియన్ల సమ్మెపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోనే 3 లక్షల లారీలు సమ్మెలో పాల్గొంటున్నాయని తెలిపారు. సమ్మె కారణంగా రైతులు భారీగా నష్టపోతున్నారని చెప్పారు. పండించిన పంటకు రైతులకు గిట్టుబాటు ధర కూడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.