వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం..హోదా సాధించుకుందాం
23 Jan 2017 12:18 PM
హైదరాబాద్ః ఏపీకి ప్రత్యేకహోదా కోసం చేసే ఏ పోరాటాన్నైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ కదిలిరావాలన్నారు. ముఖ్యంగా యువత ముందుకొచ్చి మద్దతు ఇవ్వాలన్నారు. అందరం కలికట్టుగా పోరాడి ప్రత్యేకహోదాను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈమేరకు ట్విట్టర్ ద్వారా తన సందేశం పంపారు.
ప్రత్యేకహోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 26న వైయస్సార్సీపీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తోంది. అందరూ కలిసివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.