వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
జై ఆంధ్రప్రదేశ్ బహిరంగసభను జయప్రదం చేద్దాం
26 Oct 2016 12:33 PM
విశాఖపట్నంః వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నగరంలో జై ఆంధ్రప్రదేశ్ బహిరంగసభ పోస్టర్ ను విడుదల చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కరణం ధర్మశ్రీ, తైనాల విజయకుమార్, కర్రిసీతారాం, ఉషాకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో వచ్చే నెల ఆరున వైయస్సార్సీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. అధ్యక్షులు వైయస్ జగన్ ఈకార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తారు. పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున బహిరంగసభలో పాల్గొని విజయవంతం చేయాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు.