మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
జననేతకు పేరొస్తుందనే భయం..!
25 Sep 2015 2:58 PM
గుంటూరుః ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వస్తే జననేతకు పేరొస్తుందనే చంద్రబాబు దీక్షను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు టీడీపీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం మంచిది కాదని హితవు పలికారు. ఢిల్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.
గుంటూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రజాఉద్యమాన్నిఅణచివేయాలని చూస్తే సహించేదిలేదని లేళ్ల స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా వస్తే భావి తరాలకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు.పోలీసులు కూడా న్యాయాన్యాయల గురించి తెలుసుకొని వ్యవహరిస్తే మంచిదన్నారు.