వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అగ్రిగోల్డు బాధితులకు వైయస్ఆర్సీపీ బాసట
19 Jan 2018 1:19 PM
విజయవాడ: అగ్రి గోల్డు బాధితులకు వైయస్ఆర్సీపీ బాసటగా ఉందని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. అగ్రి గోల్డు బాధితులు ఎవరూ కూడా బలవన్మరణాలు పొందకూడదని, అగ్రిగోల్డు బాధితులకు భరోసా కల్పించేందుకు 11 మందితో వైయస్ జగన్ మోహన్ రెడ్డి కమిటీని నియమించారని, రేపు విజయవాడలో బాధితుల సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కుంభకోణం బయటకు వచ్చాక అగ్నిగోల్డు బాధితుల తరఫున వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం చేశారని ఆయన చెప్పారు. అగ్రిగోల్డు యాజమాన్యంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.