కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ఆర్ కాంగ్రెస్లోకి వలసల వెల్లువ
21 Aug 2018 11:03 AM
విశాఖ: విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. 242రోజు జగన్ ప్రజలతో మమేకమవుతున్నారు. ఆయనను కలిసేందుకు వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. ప్రజల కోసం వైయస్ జగన్ పడుతున్న కష్టాన్ని చూసి నాయకులు, మాజీ అధికారులు పార్టీలో చేరుతున్నారు. మాజీ రీటైర్డ్ ఎస్పీ ప్రేమ్బాబు, టీడీపీ నాయకులు గెడ్డమూరి రమణ, మునగడ చిరంజీవితో పాటు 200 మంది కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్లోకి చేరారు. కైలాసపట్నం శివారు నుంచి ప్రారంభమయిన పాదయాత్ర దార్లపూడి వరుకు సాగనుంది. వైయస్ జగన్పై ఉన్న అభిమానంతో కొందరు పాటలు రూపొందించి ఆలపించారు.