సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
లోకేష్ భూ దందాలు
05 Oct 2016 12:41 PM
విశాఖపట్నం: చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై విశాఖపట్నం
జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నానాథ్ నిప్పులు
కురిపించారు. రాష్ట్రమంతా లోకేష్ భూదందాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
బుధవారం అమర్ నాథ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నారా లోకేష్ భూ దందాలకు పాల్పడుతు అమాయక ప్రజలను
మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సర్క్యూట్ హౌస్ సమీపంలో వెయ్యి కోట్ల
విలువైన భూములు లోకేష్ కబ్జా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన
వారిపై వైయస్సార్ సీపీ పోరాడుతుందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.