ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
ఏపీలో భారీ భూ కుంభకోణాలు
12 Jun 2017 2:47 PM
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భారీ భూకుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి టీడీపీ కార్యకర్తల వరకు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు. అధికార పార్టీ అవినీతిపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తూ సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.