మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
భూ సమీకరణ కు నోటిఫికేషన్ జారీ
21 Aug 2015 6:04 PM
గుంటూరు: రాజధాని ప్రాంతంలో బలవంతంగా భూముల్ని లాక్కొనేందుకు ప్రభుత్వం మరిన్ని కుట్రలకు తెరదీసింది. 10 గ్రామాల్లో భూ సమీకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ నోటిఫికేషన్ జారీ చేశారు. రేపు మరో 19 గ్రామాల్లో భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. భూ సేకరణ కు అంగీకరించక పోతే, భూ సమీకరణ చేపడతామని ప్రభుత్వం కొంత కాలంగా బెదిరిస్తూ వస్తోంది. అన్నట్లుగానే భూముల్ని లాక్కొనేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సహా ఇతర విపక్షాలు, రైతు సంఘాలు ముక్తకంఠంతో ప్రభుత్వ చర్యల్ని వ్యతిరేకిస్తున్నాయి.