మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
లక్సెట్టిపేటలో దీక్ష విరమించిన వైయస్ఆర్ కాంగ్రెస్
08 Apr 2013 6:56 PM
ఆదిలాబాద్, 8 ఏప్రిల్ 2013: రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపుతూ పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, కరెంటు కోతలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం విరమించారు. పార్టీ మంచిర్యాల నియోజకవర్గం సమన్వయకర్త బి. జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్సెట్టిపేటలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ ఎం.పి. అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దీక్షలో ఉన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.