దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
సోమయాజులకు నివాళి
20 May 2018 2:41 PM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మృతికి పార్టీ నాయకులు నివాళులర్పించారు.
కర్నూలు నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య , కర్నూలు జిల్లా నాయకుడు, రిటైర్డు ఐజి మహ్మద్ఇ క్బాల్ , వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేర్నేకల్ సురేంద్రరెడ్డి , నాయకులు భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, దనుంజయ ఆచారి తదితరులు సోమయాజులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చేసిన సేవలను నాయకులు కొనియాడారు.