మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కుమ్మరులకు తోడుగా ఉంటా
31 Jan 2018 2:51 PM
నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కుమ్మరులకు తోడుగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను కుమ్మరులు కలిసి తమ కష్టాలు వివరించారు. రాష్ట్రంలో కుమ్మరులు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నామని చెప్పారు. విద్యాపరంగా ఎదగాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. రాజకీయంగా సైతం వెనుకబడి ఉన్నారని చట్ట సభల్లో కుమ్మరులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ..మీ పిల్లలను ఏ చదువులైనా చదివించండి..తాను ఎన్ని లక్షలైనా భరిస్తానని, అంతేకాకుండా హాస్టల్ ఫీజుల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని, చిన్న పిల్లలను బడికి పంపించినందుకు తల్లి ఖాతాలో రూ.15 వేలు జమా చేస్తామన్నారు. 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, వైద్యం కో్సం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకుండా చూస్తానని వైయస్ జగన్ మాట ఇచ్చారు. జననేత హామీతో కుమ్మరులు హర్షం వ్యక్తం చేశారు.