మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బాబు ఎన్ని కుట్రలు చేసిన వైయస్సార్సీపీదే విజయం
05 Aug 2017 4:19 PM
పశ్చిమ గోదావరి: నంద్యాల సభ చూసి టీడీపీకి మైండ్ బ్లాక్ అయిందని వైయస్ఆర్ సీపీ నేత కొట్టు సత్యనారాయణ అన్నారు. అందుకే టీడీపీ నేతలు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్ పాలన స్వరణయుగం అని.. చంద్రబాబుది రాక్షస పాలన అన్నారు. బాబు ఎన్నికుట్రలు చేసినా నంద్యాలలో వైయస్ఆర్సీపీదే విజయమన్ని కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.