మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కంపెనీల పేరుతో మా భూములు లాక్కుంటున్నారు
11 Aug 2018 1:29 PM
తూర్పు గోదావరి: కంపెనీల పేరుతో మా భూములు లాక్కుంటున్నారని కొత్త వెలమ పేట వాసులు వాపోయారు. శనివారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్ జగన్ను కొత్త వెలమపేట వాసులు కలిశారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న 500 ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 72 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను కంపెనీల పేరుతో ప్రభుత్వం తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. భూములు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పారు. తమ భూములు తమకు ఇప్పించాలని వారు కోరారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల భూములు ఆక్రమించుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం పరిపాటిగా మారిందని వైయస్ జగన్కు చెప్పారు. వారి సమస్యలను సావధానంగా విన్న జననేత..మన ప్రభుత్వం వచ్చాక ఎవరి భూములు వారికి ఇప్పించే కార్యక్రమం చేస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.