రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
పార్టీ నేతలకు కొఠారు పరామర్శ
28 Feb 2017 5:52 PM
గోపన్నపాలెం(దెందులూరు)మండలంలో అనారోగ్యానికి గురైన వైయస్సార్సిపి నేతలను పార్టీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ , జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు పరామర్శించారు. గోపన్నపాలెంలో మండల కాపు సంఘం మాజీ కన్వీనర్, గ్రామ వైయస్సార్సిపి నేత కొండేటి నాగేశ్వరరావు, కొత్తపల్లిలో వీరంకి లక్ష్మీనారాయణ, సోమవరప్పాడులో చల్లపల్లి నాగేంద్రలను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైయస్సార్సిపి నాయకులు తోట పద్మారావు, చల్లగుళ్ల తేజ, బి జమలయ్య, చల్లారి గోపి ఉన్నారు.