చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కోరాడ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
05 Apr 2013 10:32 AM
కోరాడ, 05 ఏప్రిల్ 2013:
జన కెరటాల నడుమ కృష్ణా తీరంలో మరో ప్రజాప్రస్థానం సాగుతోంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల 112వ రోజు పాదయాత్ర శుక్రవారం కోరాడ నుంచి ప్రారంభమైంది. జామెస్పేట, విన్నకోట, సంఘర్షణపురం, పెనుమిల్లి, సింగారం సెంటర్, గురజా, ముదినేపల్లి మీదుగా పాదయాత్ర సాగుతుంది. ముదినేపల్లిలో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. 14.2 కిలో మీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారు.