రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ను కలిసిన కొండ దేవర మహిళలు
25 May 2018 10:58 AM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కొండ దేవర మహిళలు కలిశారు. తమ కష్టాలను వైయస్ జగన్కు చెప్పుకున్నారు. తమకు తల దాచుకునేందుకు సరైన ఇల్లు లేదని, తినడానికి తిండి లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించుకుందామంటే తమకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. పిల్లలను చదివించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా వైయస్ జగన్ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తానని, పిల్లలను చదివిస్తానని మాట ఇచ్చారు.