రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
కొండ్రపోల్ గ్రామంలో రక్తదాన శిబిరం
18 Feb 2013 3:01 PM
మిర్యాలగుడా:
నల్గొండ జిల్లా మిర్యాలగుడా నియోజకవర్గం కొండ్రపోల్ గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా దీనిని నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, తదితరులు ఇందులో పాల్గొన్నారు.