రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఖాదర్ వలి బాబా దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కొలగట్ల
04 Feb 2017 3:45 PM
విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి శనివారం హజరత్ ఖాదర్ వలి బాబా దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొలగట్ల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఫాతేహాలు సమర్పించారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర ప్రజలందరూ సుభీక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు కొలగట్ల తెలిపారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.