మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఇడుపులపాయలో ఖమ్మం జిల్లా నేతలు
25 Dec 2015 4:50 PM
ఇడుపులపాయః
ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు
వైఎస్సార్ జిల్లా ఇడుపుల పాయలో అధ్యక్షులు వైఎస్ జగన్ ను కలిశారు.
ఈసందర్భంగా వైఎస్ జగన్ తో పార్టీ నేతలు ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంపై
చర్చించారు. ఖమ్మం జిల్లాలో పార్టీని నిజాయితీగా ముందుకు తీసుకెళుతున్నారని
వైఎస్ జగన్ వారిని ప్రశంసించారు. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా
వైఎస్సార్సీపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ఎమ్మెల్సీ
స్థానాన్ని గెలుచుకునేవిధంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వైఎస్ జగన్ నేతలకు
సూచించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు
వైఎస్సార్ జిల్లా ఇడుపుల పాయలో అధ్యక్షులు వైఎస్ జగన్ ను కలిశారు.
ఈసందర్భంగా వైఎస్ జగన్ తో పార్టీ నేతలు ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంపై
చర్చించారు. ఖమ్మం జిల్లాలో పార్టీని నిజాయితీగా ముందుకు తీసుకెళుతున్నారని
వైఎస్ జగన్ వారిని ప్రశంసించారు. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా
వైఎస్సార్సీపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ఎమ్మెల్సీ
స్థానాన్ని గెలుచుకునేవిధంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వైఎస్ జగన్ నేతలకు
సూచించారు.