దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
బూత్ కమిటీలదే కీలకపాత్ర
12 Sep 2017 12:50 PM
తూర్పుగోదావరి: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బూత్ కమిటీల పాత్ర కీలకమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తుని నియోజకవర్గ పరిధి పార్టీ కార్యాలయంలో ఆయన బూత్కమిటీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని అన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల ప్రయోజనాలను ఇంటింటికీ వివరించాలన్నారు. అదే విధంగా మూడున్నరేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అనంతరం వారికి వైయస్ఆర్ కుటుంబం కిట్లను అందజేశారు.