మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
సమస్యల పరిష్కారానికి ఎంపీ చర్యలు
09 Oct 2017 6:46 PM
దుత్తలూరు: మండలంలోని నందిపాడు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నెలకొన్న సమస్యలపై సిబ్బంది తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను నివేదిక రూపంలో ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి దృష్టికి తీసికెళ్లారు. పాఠశాలలో ప్రధానంగా నీటి సమస్య ఉందని, తరగతి గదుల నిర్మాణం అసంపూర్తిగా ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. చెప్పిందే తడవుగా తాత్కాలిక చర్యల కింద పాఠశాలకు ట్యాంకర్ ద్వారా మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నారు. అలాగే సొంత నిధులతో ఈ వారంలోనే పాఠశాలకు ఆక్వాగార్డు అందిస్తున్నట్లు తెలిపారని పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ శైలజ తెలీపారు. మినరల్ వాటర్ ప్లాంటు, తరగతి గదుల నిర్మాణానికి త్వరితగతిన అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా కస్తూరిబా పాఠశాల సిబ్బంది ఎంపీ రాజమోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలీపారు.