మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ ప్రచారం ప్రారంభం
11 Aug 2017 9:32 AM
కర్నూలు: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో క్రాంతినగర్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మూడో రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభమై పోలూరు వరకు కొనసాగుతుందని పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి తెలిపారు. శుక్రవారం నియోజకవర్గంలోని క్రాంతినగర్, చాపిరేవుల, పాండురంగాపురం, ఊడుమాల్పురం, పోలూరు గ్రామాల్లో వైయస్ జగన్ రోడ్షో నిర్వహిస్తారు.