బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
కాపులంతా వైయస్ జగన్ వెంటే
21 Aug 2018 12:12 PM
విశాఖ: తామంతా వైయస్ జగన్ వెంటే ఉంటామని విశాఖ జిల్లా కాపులు పేర్కొన్నారు. ఏదో ఎక్కడో మాట్లాడారని వైయస్ జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని కాపులు నమ్మడం లేదని పేర్కొన్నారు. వైయస్ జగన్ మాటని తప్పని నేత..మడమ తిప్పని నాయకుడని తెలిపారు. ఎన్ని సమస్యలు ఎదురైనా వైయస్ జగన్ వెంటే విశాఖ జిల్లా కాపులంతా ఉంటారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వెంట కాపులు ఉన్నారనుకోవడం అపోహ మాత్రమే అన్నారు. కాపు కార్పొరేషన్కు రూ.10 వేల కోట్లు ఇస్తామనడంపై కాపులు హర్షం వ్యక్తం చేశారు.