పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదు
వైయస్సార్సీపీ కుటుంబ సభ్యులను పరామర్శించిన కన్నబాబు
30 Aug 2017 6:14 PM
పీబీ దేవం(సామర్లకోట)సామర్లకోట మండలం పీబీ దేవం గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు తోటకూర రాంబాబు (వైయస్సార్సీపీ) కుటుంబ సభ్యులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు బుధవారం పరామర్శించారు. ఇటీవల కెనాల్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో తోటకూర పద్మకుమార్ (31) మృతి చెందాడు. దాంతో కన్నబాబు పీబీ దేవం చేరుకొని ప్రమాదం జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకొని తన సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరం సొసైటీ అధ్యక్షుడు గరగ సుబ్రహ్మణ్యేశ్వరరావు, తోటకూర వెంకటేశ్వరరావు, తోటకూర సత్తిబాబు, మలకల వరహాలబాబు, మాజీ సొసైటీ అధ్యక్షుడు కర్నాశుల సీతారామరాజు, శారదా రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్, తోటకూర శ్రీనివాస ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.