సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
కలికిరిలో వైయస్ఆర్సీపీ పాదయాత్ర
22 Sep 2018 2:46 PM
చిత్తూరు జిల్లాః ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్న సందర్భంగా కలికిరిలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.కలిగిరి రెడ్డివారి పల్లి నుంచి మేడుకుర్తి వరుకు సాగిన పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.