మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బీచ్ ఫెస్టివల్కు రూ. 5 కోట్ల నిధులా?
19 Dec 2017 5:20 PM
కాకినాడ: బీచ్ ఫెస్టివల్ నిర్వాహణకు కాకినాడ మున్సిపల్ నిధులు రూ.5 కోట్లు ఖర్చు చేయడం దారుణని వైయస్ఆర్సీపీ కాకినాడ నగర కో–ఆర్డినేటర్ ముత్తా Ô¶ శిధర్ అన్నారు. బీచ్ ఫెస్టివల్ పేరుతో ఇలా మున్సిపాలిటి నిధులు ఖర్చు చేయడం సరికాదన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో వైయస్ఆర్సీపీ అధికారంలోకి లోకి రావడం ఖాయమని శశిధర్ ధీమా వ్యక్తం చేశారు.