మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
నంద్యాల విజయంపై విర్రవీగుతున్న బాబు
06 Sep 2017 2:24 PM
హైదరాబాద్ః చంద్రబాబు వాస్తవ విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు. ప్రజలు చంద్రబాబుకు తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. 2019 కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలు ధర్మం వైపు నడుస్తారని అన్నారు. చంద్రబాబు ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన కార్యకర్తలను ఇళ్లమీదకు పంపి ప్రజలను బెదిరించి..నంద్యాల విజయంపై గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.