చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే: కాకాణి గోవర్దన్రెడ్డి
24 Jan 2015 3:22 PM
నెల్లూరు: స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల పేరుతో పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తున్న ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో స్మార్ట్ విలేజ్పై నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం అధికారులతో పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానితో పోరాటం చేయడం, సూచనలు, సలహాలు ఇవ్వడం తమ బాధ్యత అన్నారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, శుద్ధి నీరు అంటూ అమలుకు యోగ్యం కాని హామీలు గుప్పిస్తూ ప్రచార ఆర్భాటాలతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు.