చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ మాటపై నమ్మకం ఉంది
01 Aug 2018 2:49 PM
తూర్పు గోదావరి: వైయస్ జగన్ మాటపై నమ్మకముందని కాపు యువత పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్కు రూ.10 వేల కోట్లు ఇస్తామన్న జగన్ ప్రకటపై కాపు యువత హర్షం వ్యక్తం చేసింది. అప్పలనాయుడు అనే యువకుడు మాట్లాడుతూ..కాపులకు మోసం చేసిన చంద్రబాబును నమ్మవద్దని కోరారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డికి విశేష స్పందన లభిస్తోంది. గోల్లప్రోలు వద్ద పలువురు జననేతను కలిశారుజ పాదయాత్ర దారులన్నీ జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. వైయస్ జగన్తో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు.