మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఓట్లు వేయించుకుని మోసం చేశారు...
18 Sep 2018 12:56 PM
బాబూ సర్కార్పై జూట్ మిల్లు కార్మికుల ఆగ్రహం
విశాఖః చిట్టివలస జూట్ మిల్లు ఆస్తులను బాబు సర్కార్ అమ్ముకుంటుందని కార్మికులు ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కార్మికులు కలిసి సమస్యలు విన్నవించారు. 2014లో రెండునెలల్లో మిల్లును మళ్ళీ తెరిపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని మంత్రి గంటా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పుతామన్నారు. వైయస్ జగన్ స్పందిస్తూ కార్మికులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.