మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
వైయస్ఆర్సీపీతోనే అందరికీ న్యాయం
18 Sep 2017 6:35 PM
చిట్వేలి: వైయస్ఆర్సీపీతోనే అందరికి న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మతున్నారని పార్టీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఇంటింటికి వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం మండలంలోని రాజుకుంట పంచాయతీలోని చింతలచెలిక బీసీకాలనీ, అరుంధతీవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో జరిగిన అభివృద్ది, వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు మూడేళ్లపాలన అంతా ప్రచార ఆర్భాటం మోసం, దగా, వంచనతో సాగిపోయిందని ప్రజలు చెప్పుకుంటున్నారని అన్నారు. నవ్యాంధ్రకు నవరత్నాలతో మంచి రోజులు రానున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చామన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, దళితనాయకులు లింగం లక్ష్మికర్, మల్లికార్జున, ప్రకాశం, సుబ్బరాయుడు, చిదంబరం, ఆయకట్టు సుబ్బరాయుడు, శివ, శ్రీనివాసులు, చిన్నయ్యనాయుడు, అయ్యప్ప, క్రిష్ణయ్య, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.