రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
10న లా కమిషన్ను కలువనున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
07 Jul 2018 11:56 AM
హైదరాబాద్: జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఇవాళ లా కమిషన్ సంప్రదింపులు ప్రారంభించింది. ఏడు జాతీయ పార్టీలు, 59 ప్రాంతీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరుపనుంది. ఈ నెల 10న లా కమిషన్ ఎదుట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. లా కమిషన్ సంప్రదింపులకు తాము హాజరు కాలేమని కాంగ్రెస్, సీపీఎం ఇప్పటికే స్పష్టం చేశాయి. జమిలి ఎన్నికలతో వనరులు, సమయం ఆదా అవుతుందని అభివృద్ధి వేగం అవుతుందని ప్రధాని అభిప్రాయపడుతున్నారు.