వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జననేత సమక్షంలో పార్టీలో చేరిన శ్రీనివాసరావు
14 May 2018 12:33 PM
పశ్చిమ గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వడ్లపట్ల శ్రీనివాసరావు జననేత సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనివాసరావుతో పాటు దుగ్గిరాల మాజీ సర్పంచ్ వెంటం ఆనందరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైయస్ జగన్ దెందులూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా అఖండ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.