స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారుపొలిటికల్ ప్యాకేజీ ప్రొఫిషనల్ పవన్ కల్యాణ్!కుక్కలు చింపిన విస్తరిలా కూటమి పరిస్థితి
వైయస్ఆర్ సీపీలోకి చేరికలు
20 Sep 2017 11:54 AM
శ్రీకాకుళంః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో కోటబొమ్మాళి మండలంలోని చీపుర్లపాడు పంచాయతీకి చెందిన పలువురు నేతలు వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ధర్మాన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజా శ్రేయస్సు కోసం చేస్తున్న పోరాటాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ప్రకటించిన నవరత్నాల ప్రయోజనాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో పి.నాయుడు, సి.హెచ్.ఆదిత్య, ఎస్.లక్ష్మణరావు, సి.హెచ్.రాంబాబు, ఎం.రమేష్, పి.రమేష్, సి.హెచ్.చిన్నారావు, కె.రాము, ఎం.లక్ష్మణ, ఎస్.సిసింద్రీ, సి.హెచ్.సూర్య, వి.రాము, వై.మల్లేశ్, ఎస్.కృష్ణ, ఎల్.సూర్యనారాయణలు ఉన్నారు. కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, మండల కన్వీనర్ రాజు, నేతింటి అప్పలస్వామి , అప్పన్న తదితరులు పాల్గొన్నారు.