మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
కరీమ్ను పరామర్శించిన జోగి రమేష్
29 Apr 2017 6:04 PM
మైలవరం: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మైలవరం పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ కరీమ్ తండ్రి అమీర్ జాన్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అమీర్జాన్ పార్థీవదేహాన్ని దర్శించి శ్రద్దాంజలి ఘటించారు. కరీమ్ను పరామర్శించి అతని కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జోగి రమేష్ వెంట పార్టీ నాయకులు పామర్తి శ్రీనివాసరావు, ఎంపీటీసీ షేక్రహీమ్, షేక్నన్నేబాబు, మస్తాన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.