రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంక్గా మార్చారు
09 Dec 2017 1:57 PM
గార్లదిన్నె: చంద్రబాబు బీసీలకు కేవలం ఓటు బ్యాంక్గానే చూశారని, అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మేలు ఒక్కటి కూడా లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. గార్లెదిన్నెలో జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర బీసీల భరోసా యాత్రగా మారిందన్నారు. బీసీలను అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి తెరలేపారన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకొని బీసీల సమస్యలను పరిష్కరించుకుందామన్నారు.