పెనుమాకలో జననేతకు పూలతో ఘనస్వాగతం

అమరావతిః  రాజధాని ప్రాంతం పెనుమాకలో గ్రామస్తులు వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు. రోడ్డుపై పూలు చలి అపూర్వస్వాగతం పలికారు. స్థానికంగా వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వైయస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరారు.

Back to Top