మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పోలవరంపై బాబు రెండు నాల్కల ధోరణి
27 Dec 2016 1:24 PM
విజయవాడః పోలవరం ప్రాజెక్ట్ కు మహానేత స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అంకురార్పరణ జరిగిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. వైయస్ఆర్ హయాంలోనే రైట్, లెఫ్ట్ కెనాల్ లు పూర్తయ్యాయని చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా అటకెక్కిన పర్మిషన్స్ ను సాధించి పోలవరం తథ్యం అనే నమ్మకాన్ని వైయస్ఆర్ కల్పించారని చెప్పారు. కానీ బాబు ప్రభుత్వం పోలవరంపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ప్రస్తుతం పోలవరం నిర్మాణంపై ఎన్నో అనుమానాలున్నాయని అన్నారు.