నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
జై జగన్ నినాదాలతో మార్మోగిన కస్తూరిదేవి గార్డెన్
23 Mar 2016 12:35 PM
నెల్లూరుః ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నినాదాలతో నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్ మార్మోగిపోయింది. అక్కడకు విచ్చేసిన జననేతకు పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పార్టీనేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి, ఆయన తనయుడుతో పాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.