‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
జగన్ ను చూస్తేనే భయపడుతున్నారు..!
23 Sep 2015 4:29 PM
అనంతపురంః ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే చంద్రబాబు భయపడిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చాంద్ బాషా, విశ్వేశ్వర్ రెడ్డిలు అన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, మంత్రులను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు.