మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్సాఆర్సీపీ నాయకుడుకి పరామర్శ
19 Jun 2017 6:44 PM
చింతలపాడు(చందర్లపాడు): గ్రామానికి చెందిన పగడాల బ్రహ్మయ్యను వైయస్సాఆర్సీపీ నియేజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం బ్రహ్మయ్య ప్రమాదానికి గురవ్వడంతో కాలికి తీవ్రగాయాలైయ్యాయి. విషయం తెలుసుకున్న జగన్మోహన్రావు సోమవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించి వచ్చారు. నాయకులు ముక్కపాటి నరసింహారావు, కామ ఆశిబాబు, షేక్ చినజానీ, కురగంటి శ్రీను, సూర్యదేవర రవి తదితరులు పాల్గొన్నారు.