19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
వైయస్సార్సీపీలో చేరిన బీజేపీ నేత
01 Mar 2017 10:54 AM
హైదరాబాద్ః బీజీపే నేత ఏలేశ్వరపు జగన్ మోహన్ రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ మోహన్ రాజుతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, అనుచరులు వైయస్సార్సీపీలో చేరారు. వీరందరికీ వైయస్ జగన్ కుండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ చేస్తున్న పోరాటాలే తనకు స్ఫూర్తి అని జగన్ మోహన్ రాజు అన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.