కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
విజయవాడలో వైఎస్ జగన్
08 Dec 2015 1:07 PM
విజయవాడః కల్తీ మద్యం బాధితులను పరామర్శించేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కల్తీమద్యం మహమ్మారికి బలైన మృతుల కుటుంబీకులు, క్షతగాత్రులను వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు.
నగరంలోని కృష్ణ బార్ లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంగతి తెలుసుకొన్న వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నాయకుల్ని అక్కడకు పంపించారు.