వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చిన్నారుల గోడు విని చలించిన వైయస్ జగన్
17 May 2018 3:14 PM
పశ్చిమగోదావరి: తమ ఇంటి పక్కనే ఉన్న వైన్షాపును తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఇద్దరు చిన్నారులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను ఇద్దరు చిన్నారులు కలిశారు. తమ తండ్రి రోజూ ఇంటి పక్కనే ఉన్న వైన్షాపులో తప్పతాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడని చెప్పారు. స్కూల్లో ఉన్న పిల్లలు కూడా వీళ్ల నాన్న తాగుతారు.. వీరితో మాట్లాడొద్దు అని దూరంగా ఉంటున్నారని జననేతకు వారి ఆవేదన చెప్పుకున్నారు. మద్యానికి అలవాటుపడి స్కూల్ ఫీజు కట్టడం లేదు.. దుస్తులు కూడా కొనిపించడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. చిన్నారుల బాధ విన్న వైయస్ జగన్ మద్యం షాపు ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా అమ్మఒడి పథకం ద్వారా మిమ్మల్ని చదివించే బాధ్యత నాది అంటూ వారికి ధైర్యం చెప్పారు.