వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైఎస్ జగన్ క్రిష్ణా జిల్లా పర్యటన
02 Aug 2015 6:02 PM
హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం నాడు క్రిష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 8.30ని.లకు విజయవాడ చేరుకొంటారు. అక్కడ నుంచి అవనిగడ్డ నియోజకవర్గం లోని కొత్త మాజేరు గ్రామం చేరుకొంటారు. అనుమానాస్పద వ్యాధి బారిన పడి మరణించిన 20 మంది కుటుంబాల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఈ మేరకు పార్టీ ప్రోగ్రామ్ ల రాష్ట్ర కోర్డినేటర్ టి. రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.