రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మీడియాతో ద్వారా ప్రజలకు బడ్జెట్ పై స్పందన తెలియజేసిన వైఎస్ జగన్
20 Mar 2015 2:15 PM
హైదరాబాద్: ప్రజల తరపున స్పీకర్లుగా మీడియా రావడం చాలా ఆనందంగా ఉందని ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శాసనసభలో నిన్న జరిగిన పరిణామాలపై ఆయన శుక్రవారం ఉదయం లోటస్ పాండ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మీడియానే స్పీకర్లు అయినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా తన ప్రసంగానికి ప్రతిసారీ అంతరాయం ఏర్పడిందన్నారు.