భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు
టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లోఐటీ సోదాలు, కోట్లలో నగదు లభ్యం
16 Dec 2015 11:43 PM
మహబూబ్
నగర్: మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే
రాజేందర్ రెడ్డి ఇంటిపై బుధవారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఎకకాలంలో ఆయన ఇళ్లు, కార్యాలయంలో రైడ్ చేసిన అధికారులు రూ. 18కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన సొమ్మును ఆఫీస్
లాకర్లో పెట్టినట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు సోదాలు చేశారు. .